డా.గజల్ శ్రీనివాస్ కు రాష్ట్రీయ గౌరవ పురస్కారం
- May 08, 2022
ఉత్తరప్రదేశ్: అజాదీక అమృతోత్సవ సంధర్భంగా " ఏక్ షామ్ రాష్ట్ర కె నామ్" దేశభక్తి కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ లోని మైన్ పురి దేవీ మేళా కాదంబరి రంగ్ మంచ్ వేదికపై 9 మే 2022 న సాయంత్రం 7 గంటలకు జరిగే ఉత్సవంలో ప్రఖ్యాత గజల్ గాయకుడు , ముమ్మారు గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన డా.గజల్ శ్రీనివాస్ ను రాష్ట్రీయ గౌరవ పురస్కారం తో సత్కరించనున్నామని, అలాగే స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలప్రతినిధులు
జనాబ్ ఆష్ఫాక్ ఉల్లా ఖాన్ (షహీద్ ఆష్ఫాక్ ఉల్లా ఖాన్),విశాల్ (హహీద్ శుక్ దేవ్) విలాస్ రావ్ రాజ్ గురు ( షహీద్ రాజ్ గురు)శ్రీ జగదీష్ నారాయణ భట్ ( షహీద్ వీరనారి దుర్గా భాయ్) విధ్యార్ధి ధర్మేంద్ర ( షహీద్ విద్యార్థి కృష్ణ కుమార్) అనిల్ కుమార్ గుప్త ( షహీద్ సీతారామ్ గుప్త) దీపక్ దూబే ( షహీద్ జమునా ప్రసాద్ త్రిపాఠీ, రాజ్ త్రిపాఠీ , సంచాలకులు, షహీద్ మేళా, రాహుల్ ఇంక్విలాబ్, పత్రికా సంపాదకులు మొదలగువారిని సత్కరించనున్నామని కార్యక్రమ నిర్వాహకులు అమిత్ అగర్వాల్, రాహుల్ దూబే లు పత్రికా ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









