కువైట్ లో ఇండియన్ మీడియా ఫోరం ఏర్పాటు
- May 09, 2022
కువైట్ సిటీ: కువైట్ లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మీడియా వారందరూ ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్ ని కలిసి ఇండియన్ మీడియా ఫోరంని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇండియన్ మీడియా ఫోరం లోగో ను అంబాసిడర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అందరూ కలిసి ప్రాంతాలకతీతంగా ఫోరంనీ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇండియన్ మీడియా ఫోరం అధ్యక్షులు గా చైతాలి రాయ్,జనరల్ సెక్రెటరీగా సునొజ్ నంబియార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా అభిలాష గొడిశాల,అనిల్ అలెక్స్, పాల్ ఫ్రాన్సిస్, రెజి భాస్కరన్, సుజిత్ ఎంపికయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









