కువైట్ లో ఇండియన్ మీడియా ఫోరం ఏర్పాటు
- May 09, 2022
కువైట్ సిటీ: కువైట్ లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మీడియా వారందరూ ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్ ని కలిసి ఇండియన్ మీడియా ఫోరంని ఏర్పాటు చేయడం జరిగింది.
ఇండియన్ మీడియా ఫోరం లోగో ను అంబాసిడర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు అందరూ కలిసి ప్రాంతాలకతీతంగా ఫోరంనీ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇండియన్ మీడియా ఫోరం అధ్యక్షులు గా చైతాలి రాయ్,జనరల్ సెక్రెటరీగా సునొజ్ నంబియార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా అభిలాష గొడిశాల,అనిల్ అలెక్స్, పాల్ ఫ్రాన్సిస్, రెజి భాస్కరన్, సుజిత్ ఎంపికయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!









