కోర్టు జోక్యంతో 3,800 మంది కార్మికులకు బకాయిల చెల్లింపు
- May 09, 2022
యూఏఈ: అబుదాబీలో మొత్తం 3,806 మంది కార్మికులు మొత్తంగా సుమారు 106 మిలియన్ దిర్హాముల అన్ పెయిడ్ వేతనాలు పొందగలిగారు. కోర్టు జోక్యంతో ఇది సాధ్యమయ్యింది. గడచిన మూడు నెలల్లో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 1932 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 98 శాతం కేసుల్లో చర్యలు చేపట్టబడ్డాయి. ఎలక్ట్రానిక్ అభ్యర్థనలు 24,687 పరిష్కరించబడ్డాయి. అత్యంత ఖచ్చితత్వంతో, మానవీయ కోణంలో ఆయా కేసుల పరిష్కరింపబడుతున్నట్లు అబుదాబీ జ్యుడీషియల్ డిపార్టుమెంట్ అండర్ సెక్రెటరీ యూసుఫ్ సయీద్ అల్ అబ్రి చెప్పారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







