యూఏఈలో జనసైనికుడు అజయ్ బాబు స్కై డైవింగ్
- May 09, 2022
యూఏఈ: యూఏఈ జనసైనికుడు అజయ్ కాకరాల,స్కై డైవింగ్ చేశారు.ప్రశాద్ పెద్దిశెట్టి అనే మరో జనసైనికుడితో కలిసి ఈ అవగాహనా కార్యక్రమం చేపట్టారు అజయ్.ప్రపంచ వ్యాప్తంగా జనసేన భావజాలాన్ని చాటి చెప్పే క్రమంలో జనసైనికులు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం, మే 9న ఉదయం 9 గంటలకు దుబాయ్-అబుధాబి సరిహద్దు వద్దనున్న ఘన్తూత్ రేసింగ్ క్లబ్ వద్ద ఈ స్కై డైవింగ్ జరిగింది.


తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







