యూఏఈలో జనసైనికుడు అజయ్ బాబు స్కై డైవింగ్
- May 09, 2022
యూఏఈ: యూఏఈ జనసైనికుడు అజయ్ కాకరాల,స్కై డైవింగ్ చేశారు.ప్రశాద్ పెద్దిశెట్టి అనే మరో జనసైనికుడితో కలిసి ఈ అవగాహనా కార్యక్రమం చేపట్టారు అజయ్.ప్రపంచ వ్యాప్తంగా జనసేన భావజాలాన్ని చాటి చెప్పే క్రమంలో జనసైనికులు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం, మే 9న ఉదయం 9 గంటలకు దుబాయ్-అబుధాబి సరిహద్దు వద్దనున్న ఘన్తూత్ రేసింగ్ క్లబ్ వద్ద ఈ స్కై డైవింగ్ జరిగింది.


తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







