యూఏఈలో జనసైనికుడు అజయ్ బాబు స్కై డైవింగ్
- May 09, 2022
యూఏఈ: యూఏఈ జనసైనికుడు అజయ్ కాకరాల,స్కై డైవింగ్ చేశారు.ప్రశాద్ పెద్దిశెట్టి అనే మరో జనసైనికుడితో కలిసి ఈ అవగాహనా కార్యక్రమం చేపట్టారు అజయ్.ప్రపంచ వ్యాప్తంగా జనసేన భావజాలాన్ని చాటి చెప్పే క్రమంలో జనసైనికులు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం, మే 9న ఉదయం 9 గంటలకు దుబాయ్-అబుధాబి సరిహద్దు వద్దనున్న ఘన్తూత్ రేసింగ్ క్లబ్ వద్ద ఈ స్కై డైవింగ్ జరిగింది.


తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









