యూఏఈలో జనసైనికుడు అజయ్ బాబు స్కై డైవింగ్
- May 09, 2022
యూఏఈ: యూఏఈ జనసైనికుడు అజయ్ కాకరాల,స్కై డైవింగ్ చేశారు.ప్రశాద్ పెద్దిశెట్టి అనే మరో జనసైనికుడితో కలిసి ఈ అవగాహనా కార్యక్రమం చేపట్టారు అజయ్.ప్రపంచ వ్యాప్తంగా జనసేన భావజాలాన్ని చాటి చెప్పే క్రమంలో జనసైనికులు ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం, మే 9న ఉదయం 9 గంటలకు దుబాయ్-అబుధాబి సరిహద్దు వద్దనున్న ఘన్తూత్ రేసింగ్ క్లబ్ వద్ద ఈ స్కై డైవింగ్ జరిగింది.


తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







