జూన్ 1 నుండి ప్రీమియం బుకింగ్లు: దుబాయ్ ఎమిరేట్స్
- May 10, 2022
దుబాయ్: దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రీమియం ఎకానమీ ఆఫర్ను ఆవిష్కరించింది. జూన్ 1, 2022 నుండి క్యాబిన్ సీట్లను బుకింగ్ లను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. నాలుగవ తరగతి ఎమిరేట్స్ A380లో ప్రీమియం ఎకానమీ క్యాబిన్ ప్రధాన డెక్ ముందు భాగంలో 56 సీట్లు 2-4-2 కాన్ఫిగరేషన్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఎమిరేట్స్ బోయింగ్ 777లో బిజినెస్, ఎకానమీ మధ్య ప్రత్యేక క్యాబిన్ విభాగంలో 24 వరకు ప్రీమియం ఎకానమీ సీట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







