జూన్ 1 నుండి ప్రీమియం బుకింగ్లు: దుబాయ్ ఎమిరేట్స్
- May 10, 2022
దుబాయ్: దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రీమియం ఎకానమీ ఆఫర్ను ఆవిష్కరించింది. జూన్ 1, 2022 నుండి క్యాబిన్ సీట్లను బుకింగ్ లను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. నాలుగవ తరగతి ఎమిరేట్స్ A380లో ప్రీమియం ఎకానమీ క్యాబిన్ ప్రధాన డెక్ ముందు భాగంలో 56 సీట్లు 2-4-2 కాన్ఫిగరేషన్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఎమిరేట్స్ బోయింగ్ 777లో బిజినెస్, ఎకానమీ మధ్య ప్రత్యేక క్యాబిన్ విభాగంలో 24 వరకు ప్రీమియం ఎకానమీ సీట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- T20 World Cup 2026: భారత్ సూపర్-8 షెడ్యూల్ ఇదే..
- ముంబై క్లైమేట్ వీక్ 2026లో తెలంగాణ సస్టైనబుల్ విజన్ను ప్రదర్శించిన సీఎం రేవంత్
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!









