జూన్ 1 నుండి ప్రీమియం బుకింగ్లు: దుబాయ్ ఎమిరేట్స్
- May 10, 2022
దుబాయ్: దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రీమియం ఎకానమీ ఆఫర్ను ఆవిష్కరించింది. జూన్ 1, 2022 నుండి క్యాబిన్ సీట్లను బుకింగ్ లను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. నాలుగవ తరగతి ఎమిరేట్స్ A380లో ప్రీమియం ఎకానమీ క్యాబిన్ ప్రధాన డెక్ ముందు భాగంలో 56 సీట్లు 2-4-2 కాన్ఫిగరేషన్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఎమిరేట్స్ బోయింగ్ 777లో బిజినెస్, ఎకానమీ మధ్య ప్రత్యేక క్యాబిన్ విభాగంలో 24 వరకు ప్రీమియం ఎకానమీ సీట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు
- UNFCCC ఫ్రేమ్వర్క్ లో చేరిన లూసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్..!!
- యువ ఆవిష్కర్తల గొప్ప ఆలోచనలు..!!
- భద్రత, రక్షణ సంబంధాలపై కువైట్, జోర్డాన్ చర్చలు..!!
- ఇంపోర్టెట్ గూడ్స్ కు ప్యాలెట్ల వినియోగం తప్పనిసరి..!!
- ఎబోలా ప్రభావిత దేశాలకు వీసాలను నిలిపివేసిన యూఏఈ..!!
- సౌదీలో విజిల్బ్లోయర్లు, సాక్షులు, బాధితుల ప్రొటెక్షన్ ప్రోగ్రామ్..!!
- నార్వే చెస్ చాంపియన్ ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా సరికొత్త రికార్డు!
- ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు
- ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా









