జూన్ 1 నుండి ప్రీమియం బుకింగ్లు: దుబాయ్ ఎమిరేట్స్
- May 10, 2022
దుబాయ్: దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్ తన ప్రీమియం ఎకానమీ ఆఫర్ను ఆవిష్కరించింది. జూన్ 1, 2022 నుండి క్యాబిన్ సీట్లను బుకింగ్ లను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. నాలుగవ తరగతి ఎమిరేట్స్ A380లో ప్రీమియం ఎకానమీ క్యాబిన్ ప్రధాన డెక్ ముందు భాగంలో 56 సీట్లు 2-4-2 కాన్ఫిగరేషన్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఎమిరేట్స్ బోయింగ్ 777లో బిజినెస్, ఎకానమీ మధ్య ప్రత్యేక క్యాబిన్ విభాగంలో 24 వరకు ప్రీమియం ఎకానమీ సీట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







