దోహా లో భారత మంత్రి ని కలిసిన ప్రవాస భారతీయులు
- May 13, 2022దోహా: విదేశీ పర్యటనలో భాగంగా కతర్ కి విచ్చేసిన భారత కేంద్ర విదేశాంగ మరియు పార్లమెంటరీ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ సాంస్కృతిక, సామాజిక, వ్యాపార,క్రీడా సంఘాల నాయకులతో విడి విడి గా సమావేశం నిర్వహించారు.సామాజిక సేవ విభాగంలో భాగంగా తెలంగాణ గల్ఫ్ సమితి కి ఎంబసీ నుంచి ఆహ్వానం మేరకు అధ్యక్షుడు సుందరగిరి శంకర్ హాజరై కతర్ లో మన భారతీయులకు సంబంధించిన వివిధ సమస్యల పై కేంద్ర మంత్రికి తెలియజేయడం జరిగింది.అందరి సమస్యలను తెలుసుకున్న మంత్రి వీటి పై కతర్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం తరపున మాట్లాడతానని హామీ ఇవ్వడం జరిగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు