యూఏఈ అధ్యక్షుడికి సంతాపం తెలిపిన బీడీఎఫ్ చీఫ్
- May 16, 2022
అబుదాబి: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బీడీఎఫ్) కమాండర్ ఇన్ చీఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించి షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి పట్ల యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్కు సంతాపం తెలిపారు. దివంగత హెచ్హెచ్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్-నహ్యాన్ ఆత్మకు శాంతి చేకూరాలని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను బీడీఎఫ్ చీఫ్ ప్రార్థించారు. అల్-నహ్యాన్ కుటుంబం, యూఏఈ ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. "అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలకు సేవ చేయడానికి తన జీవితాన్ని అంకితం చేసిన దూరదృష్టి గల నాయకుడిని కోల్పోయాయి" అని తన సందేశంలో బీడీఎఫ్ చీఫ్ పేర్కొన్నారు. బీడీఎఫ్ కమాండర్ ఇన్ చీఫ్ వెంట పలువురు సీనియర్ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







