పలువురు ఈయూ అధికారులు సెజాద్ సందర్శన
- May 16, 2022
మస్కట్: పలువురు రాయబారులు, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన ప్రతినిథులు స్పెషల్ ఎకనమిక్ జోన్ దుక్మ్ (సెజాద్)ని సందర్శించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిథుల బృందం సెజాద్ సందర్శించింది. ఈ ప్రాంతంలో అందుతున్న ఇన్సెంటివ్స్, అందుబాటులో వున్న పెట్టుబడి అవకాశాలు, ప్రత్యేక సౌకర్యాలు వంటివాటిపై అతిథులకు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







