పలువురు ఈయూ అధికారులు సెజాద్ సందర్శన
- May 16, 2022
మస్కట్: పలువురు రాయబారులు, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన ప్రతినిథులు స్పెషల్ ఎకనమిక్ జోన్ దుక్మ్ (సెజాద్)ని సందర్శించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిథుల బృందం సెజాద్ సందర్శించింది. ఈ ప్రాంతంలో అందుతున్న ఇన్సెంటివ్స్, అందుబాటులో వున్న పెట్టుబడి అవకాశాలు, ప్రత్యేక సౌకర్యాలు వంటివాటిపై అతిథులకు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్









