పలువురు ఈయూ అధికారులు సెజాద్ సందర్శన
- May 16, 2022
మస్కట్: పలువురు రాయబారులు, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన ప్రతినిథులు స్పెషల్ ఎకనమిక్ జోన్ దుక్మ్ (సెజాద్)ని సందర్శించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందిన రాయబారులు, ప్రతినిథుల బృందం సెజాద్ సందర్శించింది. ఈ ప్రాంతంలో అందుతున్న ఇన్సెంటివ్స్, అందుబాటులో వున్న పెట్టుబడి అవకాశాలు, ప్రత్యేక సౌకర్యాలు వంటివాటిపై అతిథులకు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







