అబుధాబి నుండి కోయంబత్తూర్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

- May 16, 2022 , by Maagulf
అబుధాబి నుండి కోయంబత్తూర్ చేరుకున్న ఉపరాష్ట్రపతి

అబుధాబి: యూఏఈ దివంగత అధ్యక్షునికి భారత ప్రభుత్వం తరపున వెంకయ్య నాయుడు అబుధాబిలో నివాళులు అర్పించిన విషయం తెలిసిందే.ఈ రోజు సాయంత్రం అబుధాబి నుండి కోయంబత్తూర్ చేరుకున్నారు.రేపు ఊటీలో పలు కార్యక్రమాలకు హాజరవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com