కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు రైలు మార్గం
- May 18, 2022
యూఏఈ: కువైట్ నుండి యూఏఈ మీదుగా ఒమన్ కు కొత్త రైలు మార్గం అందుబాటులోకి రానుంది. సమీప భవిష్యత్తులో 2,177 కి.మీ జీసీసీ రైల్వే నెట్వర్క్ అరబ్ దేశాలతో కూడా అనుసంధానించబడుతుందని అబుదాబిలో యూఏఈ ఇంధనం, మౌలిక సదుపాయాల మంత్రి సుహైల్ అల్ మజ్రోయి తెలిపారు. అన్ని గల్ఫ్ దేశాలు తమ సొంత నెట్వర్క్ లను నిర్మించుకోవడంతో జీసీసీ-వైడ్ రైల్వే లైన్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రయాణీకులు కువైట్ సిటీ నుండి అబుదాబి మీదుగా మస్కట్కు రైలు ప్రయాణం గురించి కలలు కనేవారని, అది త్వరలోనే వాస్తవ రూపం దాల్చుతుందన్నారు. మిడిల్ ఈస్ట్ రైల్ 16వ ఎడిషన్ను ప్రారంభిస్తూ.. జీసీసీ దేశాలచే రైల్వే నెట్వర్క్ ను నిర్మించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పెరంబూర్ నుంచి నామినేషన్ వేసిన దళపతి విజయ్
- కువైట్లో నీటి శుద్ధీకరణ కేంద్రం పై దాడి..భారతీయ కార్మికుడు మృతి
- NRI టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో టీడీపీ 44వ ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- మహిళను హత్య చేసి ఫ్రిజ్లో భద్రపరిచిన వ్యక్తి లొంగుబాటు
- తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు..22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
- మయామి ఓపెన్ విజేతగా జానిక్ సినర్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపిన EV సంస్థలు
- తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన విజయ్
- యూఏఈ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ మరింత బలంగా ఆవిర్భవిస్తుంది: షేక్ మహమ్మద్
- దమ్మామ్, జుబైల్ పోర్టులలో ఫీజు మినహాయింపు పొడిగింపు..!!









