పని నుంచి మినహాయింపు పొందేవారికి ఎక్సలెంట్ అవార్డ్ లేదు
- May 18, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మెడికల్ రిపోర్టులు లేదా వేరే ఇతర కారణాల వల్ల తగ్గింపు పని వేళలు పొందిన ఉద్యోగులకు ఎక్సలెంట్ వర్క్ రివార్డ్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎక్సలెంట్ రివార్డ్ పేమెంట్కి సంబంధించి సంబంధిత లీగల్ డిపార్టుమెంట్ నిర్ణయాల ప్రకారం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగి, సామర్థ్య పత్రాన్ని, వాస్తవమైన అద్భుత ర్యాంక్ పొంది వుంటేనే ఈ రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఏ కారణాల వల్ల అయినా వర్క్ అవర్స్ మినహాయింపు పొందితే, వారికి ఈ కేటగిరీలో ఎంపిక చేసి, రివార్డు ఇవ్వడం జరగదు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







