2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’
- May 21, 2022దుబాయ్: డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలను ట్రాక్ చేయడానికి దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఇది మెటావర్స్ లో అవకాశాలను మెరుగుపరచనుంది. 2030 నాటికి దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు మెటావర్స్ రంగం నుంచి వచ్చే సహకారాన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచడం, దుబాయ్ జీడీపీలో దాని వాటాను 1 శాతానికి పెంచడం ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే రెసిడెంట్ సర్జన్ల పనితీరును 230 శాతం మెరుగుపరచడం, ఇంజనీర్ల ఉత్పాదకతను 30 శాతం పెంచడంతోపాటు 42,000 ఉద్యోగాలను వర్చువల్గా మార్చడంలో సహాయపడే మెటావర్స్ టెక్నాలజీలను అమలు చేయడం వంటి కార్యక్రమాలను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు