2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’

- May 21, 2022 , by Maagulf
2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’

దుబాయ్: డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తాజా పరిణామాలను ట్రాక్ చేయడానికి దుబాయ్ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఇది మెటావర్స్ లో అవకాశాలను మెరుగుపరచనుంది. 2030 నాటికి దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు మెటావర్స్ రంగం నుంచి వచ్చే సహకారాన్ని 4 బిలియన్ డాలర్లకు పెంచడం, దుబాయ్ జీడీపీలో దాని వాటాను 1 శాతానికి పెంచడం ఈ టాస్క్ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. అలాగే రెసిడెంట్ సర్జన్ల పనితీరును 230 శాతం మెరుగుపరచడం, ఇంజనీర్ల ఉత్పాదకతను 30 శాతం పెంచడంతోపాటు 42,000 ఉద్యోగాలను వర్చువల్‌గా మార్చడంలో సహాయపడే మెటావర్స్ టెక్నాలజీలను అమలు చేయడం వంటి కార్యక్రమాలను ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షించనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com