పని ప్రదేశంలో ప్రమాదం: ఇద్దరు కార్మికుల్ని రక్షించిన రెస్క్యూ బృందాలు
- May 21, 2022
మస్కట్: సెర్చ్ మరియు రెస్క్యూ బృందాలు ఇద్దరు కార్మికుల్ని రక్షించాయి. మట్టిపెళ్ళలు విరిగిపడటంతో కార్మికులు వాటిల్లో కూరుకుపోగా, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంటు సకాలంలో స్పందించి ప్రాణ నష్టాన్ని నివారించింది. సీబ్లోని అల్ ఖౌద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ఇలాంటి ప్రమాదాల్ని నివారించవచ్చునని సిడిఎఎ సూచించింది.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







