పని ప్రదేశంలో ప్రమాదం: ఇద్దరు కార్మికుల్ని రక్షించిన రెస్క్యూ బృందాలు
- May 21, 2022
మస్కట్: సెర్చ్ మరియు రెస్క్యూ బృందాలు ఇద్దరు కార్మికుల్ని రక్షించాయి. మట్టిపెళ్ళలు విరిగిపడటంతో కార్మికులు వాటిల్లో కూరుకుపోగా, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంటు సకాలంలో స్పందించి ప్రాణ నష్టాన్ని నివారించింది. సీబ్లోని అల్ ఖౌద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ఇలాంటి ప్రమాదాల్ని నివారించవచ్చునని సిడిఎఎ సూచించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









