పని ప్రదేశంలో ప్రమాదం: ఇద్దరు కార్మికుల్ని రక్షించిన రెస్క్యూ బృందాలు
- May 21, 2022
మస్కట్: సెర్చ్ మరియు రెస్క్యూ బృందాలు ఇద్దరు కార్మికుల్ని రక్షించాయి. మట్టిపెళ్ళలు విరిగిపడటంతో కార్మికులు వాటిల్లో కూరుకుపోగా, సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్టుమెంటు సకాలంలో స్పందించి ప్రాణ నష్టాన్ని నివారించింది. సీబ్లోని అల్ ఖౌద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కంపెనీలు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ఇలాంటి ప్రమాదాల్ని నివారించవచ్చునని సిడిఎఎ సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







