ఆన్లైన్ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్: 500,000 దిర్హాముల వరకు జరిమానా
- May 21, 2022
యూఏఈ: ఆన్లైన్ ద్వారా బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్కి పాల్పడేవారికి కనిష్టంగా 250,000 నుండి గరిష్టంగా 500,000 దిర్హాముల వరకు జరిమానా విధించే అవకాశం వుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి గరిష్టంగా రెండేళ్ళ జైలు శిక్ష కూడా విధిస్తారు. సోసల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడేవారికి ఈ శిక్షలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష పదేళ్ళ వరకు విధిస్తారు.
తాజా వార్తలు
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..







