ఆన్లైన్ బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్: 500,000 దిర్హాముల వరకు జరిమానా
- May 21, 2022
యూఏఈ: ఆన్లైన్ ద్వారా బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్కి పాల్పడేవారికి కనిష్టంగా 250,000 నుండి గరిష్టంగా 500,000 దిర్హాముల వరకు జరిమానా విధించే అవకాశం వుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఉల్లంఘనలకు పాల్పడేవారికి గరిష్టంగా రెండేళ్ళ జైలు శిక్ష కూడా విధిస్తారు. సోసల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడేవారికి ఈ శిక్షలు తప్పవని హెచ్చరించారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించేలా బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష పదేళ్ళ వరకు విధిస్తారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







