కొత్త ప్రాంగణంలోకి అల్ ముదైబి లేబర్ డిపార్టుమెంట్
- May 23, 2022
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేటులోని అల్ ముదైబిలోగల లేబర్ డిపార్టుమెంట్ కొత్త భవనంలోకి మారింది. మే 29 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమీపంలోని భవనం నుంచి సంస్థ కార్యకలాపాలు జరుగుతాయని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. ప్రాంగణం మార్పు సమయంలో సేవల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ పేర్కొంది. మే 24 నుంచి తరలింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మే 29 నుంచి సేవలు యధాతథంగా అందుతాయి.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









