కొత్త ప్రాంగణంలోకి అల్ ముదైబి లేబర్ డిపార్టుమెంట్
- May 23, 2022
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేటులోని అల్ ముదైబిలోగల లేబర్ డిపార్టుమెంట్ కొత్త భవనంలోకి మారింది. మే 29 నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమీపంలోని భవనం నుంచి సంస్థ కార్యకలాపాలు జరుగుతాయని మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వెల్లడించింది. ప్రాంగణం మార్పు సమయంలో సేవల్లో కలిగిన అంతరాయానికి చింతిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ పేర్కొంది. మే 24 నుంచి తరలింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మే 29 నుంచి సేవలు యధాతథంగా అందుతాయి.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







