దేశం విడిచి వెళ్లే ముందు జరిమానా చెల్లించేలా చట్టం.. ప్రతిపాదించిన కువైట్ ఎంపీ
- May 25, 2022
కువైట్: దేశం నుండి బయటికి వెళ్లే ముందు నివాసితులు అన్ని జరిమానాలు చెల్లించాలని కోరుతూ పార్లమెంటేరియన్ ఒసామా అల్-మానవర్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఎంపీ తన ప్రతిపాదనలో నివాసితులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన సేవలకు రుసుము, ఆర్థిక జరిమానాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు మొదలైనవాటిని చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ నివాస చట్టానికి సవరణలు చేయాలని అభ్యర్థించారు. అతని ప్రతిపాదన ప్రకారం.. జీసీసీ నివాసితులు, రాయబార కార్యాలయాల దౌత్యవేత్తలు, కువైట్ పాస్పోర్ట్లను కలిగి ఉన్నవారు ఈ ప్రతిపాదన నుండి మినహాయించబడ్డారు. దేశ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతర వర్గాలను మినహాయించవచ్చని ఆయన తన ప్రతిపాదనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







