దేశం విడిచి వెళ్లే ముందు జరిమానా చెల్లించేలా చట్టం.. ప్రతిపాదించిన కువైట్ ఎంపీ
- May 25, 2022
కువైట్: దేశం నుండి బయటికి వెళ్లే ముందు నివాసితులు అన్ని జరిమానాలు చెల్లించాలని కోరుతూ పార్లమెంటేరియన్ ఒసామా అల్-మానవర్ ఒక ప్రతిపాదనను సమర్పించారు. ఎంపీ తన ప్రతిపాదనలో నివాసితులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన సేవలకు రుసుము, ఆర్థిక జరిమానాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు జరిమానాలు మొదలైనవాటిని చెల్లించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ నివాస చట్టానికి సవరణలు చేయాలని అభ్యర్థించారు. అతని ప్రతిపాదన ప్రకారం.. జీసీసీ నివాసితులు, రాయబార కార్యాలయాల దౌత్యవేత్తలు, కువైట్ పాస్పోర్ట్లను కలిగి ఉన్నవారు ఈ ప్రతిపాదన నుండి మినహాయించబడ్డారు. దేశ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతర వర్గాలను మినహాయించవచ్చని ఆయన తన ప్రతిపాదనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







