రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు..

- April 07, 2016 , by Maagulf
రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు..

రాజ్‌భవన్‌లో దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వేడుకలకు వచ్చిన అతిథులను గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఉగాది వేడుకల్లో మంత్రి కేటీఆర్ దంపతులు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయినినర్సింహారెడ్డి, నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి దంపతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com