రాజ్భవన్లో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు..
- April 07, 2016రాజ్భవన్లో దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వేడుకలకు వచ్చిన అతిథులను గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఉగాది వేడుకల్లో మంత్రి కేటీఆర్ దంపతులు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయినినర్సింహారెడ్డి, నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి దంపతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు