న్యూ ఏసియన్ స్కూల్ క్యాంపస్ ప్రారంభం
- June 12, 2015
ఏసియన్ స్కూల్లో కొత్త క్యాంపస్ ‘టుబిల్’ ప్రారంభమైంది.ఎడ్యుకేషన్ మినిస్టర్ డాక్టర్ మజిద్ అల్ న్యుయైమి లాంఛనంగా కొత్త క్యాంపస్ని ప్రారంభించారు.స్కూల్ ఛైర్మన్ జోసెఫ్ థామస్ డాక్టర్ అల్ న్యుయైమి మరియు ఇతర ప్రముఖుల్ని వేదికపైకి ఆహ్వానించారు.స్కూల్ కొత్త క్యాంపస్లోని మోడ్రన్ ఫెసిలిటీస్ని అతిథులు పరిశీలించారు.జుఫైర్ అండ్ ఉమ్ అల్ హస్సామ్ క్యాంపస్ నుంచి టుబిల్లోని లార్జ్ క్యాంపస్కి ఏసియన్ స్కూల్ మారింది.పేరెంట్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ అఫిలియేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్స్ ఏషియన్ స్కూల్ కొత్త క్యాంపస్ టుబిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







