డ్రగ్స్ సంబంధిత కేసులు: 400 మంది వలసదారుల బహిష్కరణ
- June 02, 2022
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, 400 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించింది గత నాలుగు నెలల్ోల. జనవరి నుంచి మే వరకు బహిష్కరణకు గురైనవారి సంఖ్య ఇది. వీరిలో అత్యధికులు భారతీయులు. డ్రగ్స్ సంబంధిత కేసుల నేపథ్యంలో 400 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిస్కరించినట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఇరాక్, ఇరాన్, సిరియా నుంచి హాషిష్ డ్రగ్స్ అక్రమంగా దిగుమతి అవుతుండగా, లెబనాన్ మరియు సిరియా నుంచి కాప్టగాన్ దిగుమతి అవుతోంది. ట్రమడాల్ పిల్స్ ఈజిప్టు నుంచి, షాబు పిల్స్ ఫిలిప్పీన్స్ అలాగే ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







