డ్రగ్స్ సంబంధిత కేసులు: 400 మంది వలసదారుల బహిష్కరణ
- June 02, 2022
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, 400 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించింది గత నాలుగు నెలల్ోల. జనవరి నుంచి మే వరకు బహిష్కరణకు గురైనవారి సంఖ్య ఇది. వీరిలో అత్యధికులు భారతీయులు. డ్రగ్స్ సంబంధిత కేసుల నేపథ్యంలో 400 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిస్కరించినట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఇరాక్, ఇరాన్, సిరియా నుంచి హాషిష్ డ్రగ్స్ అక్రమంగా దిగుమతి అవుతుండగా, లెబనాన్ మరియు సిరియా నుంచి కాప్టగాన్ దిగుమతి అవుతోంది. ట్రమడాల్ పిల్స్ ఈజిప్టు నుంచి, షాబు పిల్స్ ఫిలిప్పీన్స్ అలాగే ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







