డ్రగ్స్ సంబంధిత కేసులు: 400 మంది వలసదారుల బహిష్కరణ

- June 02, 2022 , by Maagulf
డ్రగ్స్ సంబంధిత కేసులు: 400 మంది వలసదారుల బహిష్కరణ

కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్, 400 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిష్కరించింది గత నాలుగు నెలల్ోల. జనవరి నుంచి మే వరకు బహిష్కరణకు గురైనవారి సంఖ్య ఇది. వీరిలో అత్యధికులు భారతీయులు. డ్రగ్స్ సంబంధిత కేసుల నేపథ్యంలో 400 మంది వలసదారుల్ని దేశం నుంచి బహిస్కరించినట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఇరాక్, ఇరాన్, సిరియా నుంచి హాషిష్ డ్రగ్స్ అక్రమంగా దిగుమతి అవుతుండగా, లెబనాన్ మరియు సిరియా నుంచి కాప్టగాన్ దిగుమతి అవుతోంది. ట్రమడాల్ పిల్స్ ఈజిప్టు నుంచి, షాబు పిల్స్ ఫిలిప్పీన్స్ అలాగే ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com