రైల్వే నెట్వర్క్: జిసిసి దేశాల ప్రత్యేక శ్రద్ధ
- June 02, 2022
గల్ఫ్ దేశాలు, రైల్వే నెట్వర్క్ విషయమై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నాయి. అనుకోని కారణాలతో ఏర్పడ్డ ఆలస్యం ఇకపై వుండకూడదని ఆయా దేశాలు భావిస్తున్నాయి.డిసెంబర్లో ఈ ప్రాజెక్టులో వేగం పెరిగింది. జిసిసి రైల్వే అథారిటీని ఏర్పాటు చేసేందుకు ఆయా దేశాల నాయకులు అంగీకరించిన సంగతి తెలిసిందే. 2,177 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ప్రాజెక్ట్ జీసీసీ దేశాల్ని కనెక్ట్ చేసుకుంది.కువైట్ నుంచి జుబైల్, దమ్మామ్ అలాగే మనామా దోహాల మీదుగా సౌదీ అరేబియా చేరుకుంటుంది.అబుధాబి, దుబాయ్, ఫుజైరా ల నుంచి మస్కట్ వైపుకు వెళుతుంది. 2025 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







