రైల్వే నెట్వర్క్: జిసిసి దేశాల ప్రత్యేక శ్రద్ధ
- June 02, 2022
గల్ఫ్ దేశాలు, రైల్వే నెట్వర్క్ విషయమై మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నాయి. అనుకోని కారణాలతో ఏర్పడ్డ ఆలస్యం ఇకపై వుండకూడదని ఆయా దేశాలు భావిస్తున్నాయి.డిసెంబర్లో ఈ ప్రాజెక్టులో వేగం పెరిగింది. జిసిసి రైల్వే అథారిటీని ఏర్పాటు చేసేందుకు ఆయా దేశాల నాయకులు అంగీకరించిన సంగతి తెలిసిందే. 2,177 కిలోమీటర్ల మేర ఈ రైల్వే ప్రాజెక్ట్ జీసీసీ దేశాల్ని కనెక్ట్ చేసుకుంది.కువైట్ నుంచి జుబైల్, దమ్మామ్ అలాగే మనామా దోహాల మీదుగా సౌదీ అరేబియా చేరుకుంటుంది.అబుధాబి, దుబాయ్, ఫుజైరా ల నుంచి మస్కట్ వైపుకు వెళుతుంది. 2025 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!







