దుబాయ్ లో ఘనంగా వాసవి జయంతి వేడుకలు...
- June 03, 2022దుబాయ్: మే 29, 2022 న దుబాయ్ లో వాసవి జయంతి వేడుకలను ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వాసవి మాతకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.సుమారు 35 సంవత్సరాల నుంచి యూఏఈ లో నివసిస్తున్న వైశ్య కుటుంబాలకు చెందిన వారు ఇప్పటికి తమ సాంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి యేటా వాసవి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.పైగా ఈ సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం సైతం నిర్వహించడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.2022 యూఏఈ జనాభా లెక్కల ప్రకారం సుమారు 450 ఆర్యవైశ్య కుటుంబాలు నివసిస్తున్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ