వివాదస్పద వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- June 07, 2022
అబుదాబి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి చేసిన వివాదస్పద వ్యాఖ్యలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖండించింది. మానవీయ విలువలు, సూత్రాలకు విరుద్ధమైన ప్రవర్తనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ (MoFAIC) ప్రకటించింది. మతపరమైన చిహ్నాలను గౌరవించాలని, హింసను ప్రేరేపించేలా ద్వేషపూరిత ప్రసంగం చేయొద్దని కోరింది. సహనం, మానవ సహజీవనం విలువలను వ్యాప్తి చేయడానికి అంతర్జాతీయ బాధ్యతను బలోపేతం చేయాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







