మాదకద్రవ్యాల వ్యాపారం.. జైలు శిక్ష, AED100,000 జరిమానా
- June 07, 2022
అబుదాబి: మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తే విధించే శిక్షల గురించి యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్ షేర్ చేసింది. నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాలను ఎదుర్కోవడంపై 2021లోని ఫెడరల్ డిక్రీ-లా నెం. 30లోని ఆర్టికల్ నెం. 65 ప్రకారం.. డ్రగ్స్ వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బును కలిగి ఉన్న, దాచిపెట్టే లేదా డీల్ చేసిన వ్యక్తికి జైలుశిక్ష, జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించింది. మాదకద్రవ్యాల వ్యాపారంలో డబ్బుకు ఉన్న లింక్లను రుజువు చేయడానికి తగిన సాక్ష్యం ఉంటే.. AED100,000 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. దేశంలోని తాజా చట్టాల గురించి వారి అవగాహనను పెంచడానికి సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రయత్నిస్తుంటుంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







