భారత ఉపరాష్ట్రపతిని కలిసిన షురా కౌన్సిల్ స్పీకర్
- June 07, 2022
దోహా: రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడుతో షూరా కౌన్సిల్ స్పీకర్ హసన్ బిన్ అబ్దుల్లా అల్ ఘనీమ్ సమావేశమయ్యారు. దోహాలోని భారత ఉపరాష్ట్రపతి నివాసంలో ఈ భేటీ జరిగింది. ప్రస్తుతం ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు ఖతార్ లో అధికార పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఖతార్, భారతీయ ప్రజల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను వారు గుర్తు చేసుకున్నారు. అలాగే భారతదేశంలోని అధికార పార్టీలోని ఒక నేత ఇస్లాంకు వ్యతిరేకంగా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై ఖతార్ ప్రజల అసంతృప్తిని భారత ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటివి ప్రజల మధ్య సయోధ్యకు సహాయపడవని ఇరు దేశాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







