బస్ స్టాపుల్లో పార్కింగ్: 2,000 దిర్హాముల జరిమానా
- June 07, 2022 
            యూఏఈ: మోటరిస్టులకు హెచ్చరిక. బస్ స్టాపుల్ని వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తే, అలాంటివారికి జరిమానాలు తప్పవు. ఈ మేరకు అబుదాబీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి బస్ స్టాపుల్లో వాహనాల్ని పార్క్ చేస్తే, 2,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఈ మేరకు ఇన్స్టగ్రామ్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పిక్ అప్ మరియు డ్రాపింగ్ కోసం ప్రయాణీకులకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాల్ని కేటాయించడం జరిగింది. అక్కడ మాత్రమే వాహనాల్ని వాహనదారులు నిలపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







