బస్ స్టాపుల్లో పార్కింగ్: 2,000 దిర్హాముల జరిమానా
- June 07, 2022
యూఏఈ: మోటరిస్టులకు హెచ్చరిక. బస్ స్టాపుల్ని వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తే, అలాంటివారికి జరిమానాలు తప్పవు. ఈ మేరకు అబుదాబీ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి బస్ స్టాపుల్లో వాహనాల్ని పార్క్ చేస్తే, 2,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. ఈ మేరకు ఇన్స్టగ్రామ్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు అధికారులు. పిక్ అప్ మరియు డ్రాపింగ్ కోసం ప్రయాణీకులకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాల్ని కేటాయించడం జరిగింది. అక్కడ మాత్రమే వాహనాల్ని వాహనదారులు నిలపాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన







