హజ్ యాత్ర: యాత్రీకులకు వ్యాక్సినేషన్ లభ్యతపై మినిస్ట్రీ ప్రకటన
- June 07, 2022 
            మస్కట్: హజ్ యాత్ర నిర్వహించే యాత్రీకులకు (పౌరులు, నివాసితులకు) వ్యాక్సినేషన్ విషయమై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కీలక ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జులై 3 వరకు కొనసాగుతుందని పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతిస్తోంది. కాగా, క్వాడ్రిక్ వ్యాక్సినేషన్ (మెనినోగోక్కల్ మెనిగిటిస్) అలాగే, సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా తప్పనిసరి. ప్రయాణానికి ముందుగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని యాత్రీకులకు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం







