హజ్ యాత్ర: యాత్రీకులకు వ్యాక్సినేషన్ లభ్యతపై మినిస్ట్రీ ప్రకటన
- June 07, 2022
మస్కట్: హజ్ యాత్ర నిర్వహించే యాత్రీకులకు (పౌరులు, నివాసితులకు) వ్యాక్సినేషన్ విషయమై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కీలక ప్రకటన విడుదల చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జులై 3 వరకు కొనసాగుతుందని పేర్కొంది. రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికి మాత్రమే హజ్ యాత్రకు సౌదీ అరేబియా అనుమతిస్తోంది. కాగా, క్వాడ్రిక్ వ్యాక్సినేషన్ (మెనినోగోక్కల్ మెనిగిటిస్) అలాగే, సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ కూడా తప్పనిసరి. ప్రయాణానికి ముందుగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవాలని యాత్రీకులకు ఒమన్ హెల్త్ మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







