‘ఫుడ్ ట్రక్’ను ప్రారంభించిన అల్ ఖలీదియా కౌన్సిల్
- June 08, 2022
షార్జా: ఆహారాన్ని సేకరించడం, అవసరమైన కుటుంబాలకు పంపిణీ చేసేందకు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ సహకారంతో అల్ ఖలీదియా సబర్బ్ కౌన్సిల్ ఫుడ్ ట్రక్ ను ప్రారంభించింది. ఇది నగరంలోని సబర్బ్ కౌన్సిల్ భవనం ప్రధాన కార్యాలయం ముందు నుండి ఎనిమిది నుండి పది గంటల వరకు ప్రజల నుండి ఆహారాన్ని సేకరించడానికి బయల్దేరుతుందని అల్ ఖల్దియా సబర్బ్ కౌన్సిల్ వెల్లడించింది. మిగులు ఆహారాన్ని సేకరించి, రిఫ్రిజిరేటర్లను ఉపయోగించకుండా కార్మికులకు, పేదలకు నేరుగా పంపిణీ చేస్తుందని కౌన్సిల్ ఛైర్మన్ ఖల్ఫాన్ సయీద్ అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







