‘ఫుడ్ ట్రక్’ను ప్రారంభించిన అల్ ఖలీదియా కౌన్సిల్
- June 08, 2022
షార్జా: ఆహారాన్ని సేకరించడం, అవసరమైన కుటుంబాలకు పంపిణీ చేసేందకు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ సహకారంతో అల్ ఖలీదియా సబర్బ్ కౌన్సిల్ ఫుడ్ ట్రక్ ను ప్రారంభించింది. ఇది నగరంలోని సబర్బ్ కౌన్సిల్ భవనం ప్రధాన కార్యాలయం ముందు నుండి ఎనిమిది నుండి పది గంటల వరకు ప్రజల నుండి ఆహారాన్ని సేకరించడానికి బయల్దేరుతుందని అల్ ఖల్దియా సబర్బ్ కౌన్సిల్ వెల్లడించింది. మిగులు ఆహారాన్ని సేకరించి, రిఫ్రిజిరేటర్లను ఉపయోగించకుండా కార్మికులకు, పేదలకు నేరుగా పంపిణీ చేస్తుందని కౌన్సిల్ ఛైర్మన్ ఖల్ఫాన్ సయీద్ అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







