‘ఫుడ్ ట్రక్’ను ప్రారంభించిన అల్ ఖలీదియా కౌన్సిల్

- June 08, 2022 , by Maagulf
‘ఫుడ్ ట్రక్’ను ప్రారంభించిన అల్ ఖలీదియా కౌన్సిల్

షార్జా: ఆహారాన్ని సేకరించడం, అవసరమైన కుటుంబాలకు పంపిణీ చేసేందకు ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అథారిటీ సహకారంతో అల్ ఖలీదియా సబర్బ్ కౌన్సిల్ ఫుడ్ ట్రక్ ను ప్రారంభించింది. ఇది నగరంలోని సబర్బ్ కౌన్సిల్ భవనం ప్రధాన కార్యాలయం ముందు నుండి ఎనిమిది నుండి పది గంటల వరకు ప్రజల నుండి ఆహారాన్ని సేకరించడానికి బయల్దేరుతుందని అల్ ఖల్దియా సబర్బ్ కౌన్సిల్ వెల్లడించింది. మిగులు ఆహారాన్ని సేకరించి, రిఫ్రిజిరేటర్లను ఉపయోగించకుండా కార్మికులకు, పేదలకు నేరుగా పంపిణీ చేస్తుందని కౌన్సిల్ ఛైర్మన్ ఖల్ఫాన్ సయీద్ అల్ మర్రి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com