నేషనల్ మ్యూజియంను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి
- June 08, 2022
ఖతార్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ లోని నేషనల్ మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట ఖతార్ మ్యూజియంల చైర్పర్సన్ షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ అల్-థానీ ఉన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించిన మ్యూజియం సేకరణలను ప్రదర్శించారు. భారతీయ కమ్యూనిటీ మన దేశానికి చాలా ముఖ్యమైనదని, భారత్ లోని ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు భారతీయ సమాజ అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించదని షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ అల్-థానీ అంతకుముందు చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







