నేషనల్ మ్యూజియంను సందర్శించిన భారత ఉపరాష్ట్రపతి
- June 08, 2022
ఖతార్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ లోని నేషనల్ మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట ఖతార్ మ్యూజియంల చైర్పర్సన్ షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ అల్-థానీ ఉన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి సంబంధించిన మ్యూజియం సేకరణలను ప్రదర్శించారు. భారతీయ కమ్యూనిటీ మన దేశానికి చాలా ముఖ్యమైనదని, భారత్ లోని ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు భారతీయ సమాజ అభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించదని షేఖా అల్ మయాస్సా బింట్ హమద్ అల్-థానీ అంతకుముందు చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







