ధోఫర్లో ఆరు పర్యాటక ప్రదేశాల అభివృద్ధి
- June 09, 2022
ఒమన్: ధోఫర్ గవర్నరేట్లోని ఆరు పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ఒమ్రాన్ కంపెనీతో ధోఫర్ మున్సిపాలిటీ ఒప్పందం కుదుర్చుకుంది. సంవత్సరం పొడవునా.. సహజ ప్రదేశాలను ఉపయోగించుకోవడం, అభివృద్ధి చేయడం అనే లక్ష్యంతో గవర్నరేట్లోని టూరిజం డెవలప్మెంట్ కమిటీ ప్రణాళికల ప్రకారం ధోఫర్ గవర్నరేట్లోని కొన్ని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడానికి నిర్మాణ పనులను ప్రారంభించినట్లు ధోఫర్ మున్సిపాలిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







