షార్జాలో కారు నుంచి వెలువడిన మంటలు ...
- April 09, 2016
శుక్రవారం సాయంత్రం షార్జా నుంచి దుబాయ్ వైపు వెళుతున్న ఒక కారు నుంచి మంటలు వ్యాపించాయి. ఎతిహాడ్ రహదారిలో జరిగిన ఈ సంఘటనకు పౌర రక్షణ జట్టు తక్షణమే స్పందించి ఆ ప్రాంతానికి వెళ్లి ప్రమాద పరిస్థితిని నియంత్రణలోనికి తీసుకొని వచ్చింది. అయితే,ఈ ప్రమాదం కారణంగా భారీ ట్రాఫిక్ రద్ది కొంత సేపు ఏర్పడింది .వాహనదారులు దుబాయ్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రయాణించాలని హెచ్చరికలను ట్వీట్ చేసింది. " ఎటిహాడ్ రహదారి పై ఒక వాహనం అగ్ని ప్రమాదంలో చిక్కుకోన్నందున, ట్రాఫిక్ రద్దీ ఏర్పడిన కారణంగా దుబాయ్ వైపు ఆల్ణహ్ద సొరంగ ప్రవేశ దారి నుంచి ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించండి. "తరువాత సాయంత్రం దుబాయ్ పోలీసులు మరో ట్వీట్ చేశారు. ఎస్ ఎం బి జెడ్ రోడ్డు వద్ద మొదటి విభజన సమీపంలో అబూ ధాబీ ఒక భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది, దీని ఫలితంగా జాగ్రత్తగా మీ వాహనాలు నడపమని " మరో సూచన చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







