బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు..
- June 10, 2022
హైదరాబాద్: క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో మంది పేద క్యాన్సర్ రోగులకు వెలుగునిస్తోందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు . అనంతరం అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన సరికొత్త ఆరోగ్య శ్రీ ఓ పి డి బ్లాక్ ను బాలకృష్ణ ప్రారంభించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులతో కలిసి 62 కిలోల కేకును కట్ చేసి చిన్నారులకు తినిపించారు. నటుడిగా.. ప్రతినిధిగా ఎన్నో రకాల పాత్రలను న్యాయబద్దంగా పోషించడానికి అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తే.. వైద్య సేవలను మరింత విస్తరిస్తామన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







