బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు..
- June 10, 2022హైదరాబాద్: క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో మంది పేద క్యాన్సర్ రోగులకు వెలుగునిస్తోందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు . అనంతరం అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన సరికొత్త ఆరోగ్య శ్రీ ఓ పి డి బ్లాక్ ను బాలకృష్ణ ప్రారంభించారు. క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారులతో కలిసి 62 కిలోల కేకును కట్ చేసి చిన్నారులకు తినిపించారు. నటుడిగా.. ప్రతినిధిగా ఎన్నో రకాల పాత్రలను న్యాయబద్దంగా పోషించడానికి అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతానని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయిస్తే.. వైద్య సేవలను మరింత విస్తరిస్తామన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?