భద్రతా ఉల్లంఘన: ప్రముఖ మార్కెట్ని మూసివేసిన అగ్ని మాపక విభాగం
- June 10, 2022
కువైట్ సిటీ: కురైన్ ప్రాంతంలోని ఓ ప్రముఖ మార్కెట్టుని భద్రతా నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో మూసివేసింది అగ్నిమాపక విభాగం. తనిఖీ బృందాలు, మార్కెట్టులో తనిఖీలు నిర్వహించి, పలు రకాల ఉల్లంఘనల్ని గుర్తించడం జరిగింది. సందర్శకులకు ప్రమాదకరంగా వుందని భావించి, మార్కెట్ మూసివేతకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవనాల యజమానులు, పౌరులు, పెట్టుబడిదారులు ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా వుండాలనీ, ఉల్లంఘనలపై కఠిన చర్యలుంటాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







