సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష అనుమానాస్పద మృతి
- June 11, 2022
హైదరాబాద్: టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల బంజారాహిల్స్లోని తన ఇంట్లో శనివారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 35 ఏళ్ల ప్రత్యూష బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిల్మ్ నగర్లో ఓ ఇంట్లో నివసిస్తోంది. శనివారం మధ్యాహ్నం, భద్రతా తనిఖీలకు ఆమె స్పందించకపోవడంతో, గార్డులు ఇంటికి చేరుకున్న పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాత్రూమ్లో ఆమె శవమై కనిపించింది. వాష్రూమ్లో రసాయనాల బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యూష డిప్రెషన్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







