నిబంధనలు అతిక్రమిస్తే జైలే
- June 13, 2015
నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రికల్ పరికరాల్ని ఉపయోగించినా, అక్రమ కనెక్షతో విద్యుత్, నీరు పొందినా ఇకపై కఠినంగా శిక్షించేందుకు తగిన చట్టాల్ని రూపొందిస్తోంది బహ్రెయిన్ ప్రభుత్వం. ఎనర్జీ మరియు వాటర్ అథారిటీ అను నిత్యం తనిఖీలు నిర్వహిస్తుంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్వే ఎంటనే పవర్నీ, నీటి కనెక్షన్నీ కట్ చేయనుంది. మొదటిసారి తప్పుకి మూడు నెలల నుంచి ఐదు నెలల జైలు శిక్ష, 1000 నుంచి 2000 బహ్రెయినీ దినార్స్ వరకూ జరీమానా.. రెండూ కలిపిగానీ, లేదంటే విడిగా గానీ అమలు చేస్తారు. ఓసారి శిక్ష పడిన తర్వాత కూడా నేరానికి పాల్పడితే శిక్ష, జరీమానా మరింతగా పెరగనున్నాయి. ఇది కాకుండా బహ్రెయిన్ పార్లమెంట్, పెరుగుతున్న విడాకుల రేటుపైనా చర్చించనుంది. తీవ్రవాదం వంటి అంశాలపైనా పార్లమెంటులో చర్చ జరుగుతుంది.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









