వేసవి సెలవులు.. ఒమన్ విమానాశ్రయాల్లో రద్దీ
- June 16, 2022
మస్కట్: వేసవి సెలవుల కోసం ఒమన్ నుండి బయటికి వెళ్లే వ్యక్తులతో విమానాశ్రయాల్లో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ విమాన సమయానికి ముందుగానే ఎయిర్ పోర్టుల్లోకి రావాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రయాణికులకు సూచించింది. ట్రావెల్ ఏజెంట్లు, ఎయిర్లైన్ ఉన్నతాధికారులు ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని, తద్వారా పొడవైన క్యూలు, రద్దీని నివారించవచ్చని పేర్కొంది. వేసవి సెలవులు నేపథ్యంలో విమానాలకు మరింత డిమాండ్ ఉందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కంట్రీ మేనేజర్ మహ్మద్ ఆరిఫ్ చెప్పారు. మహమ్మారికి ముందు ఒమన్కు తొమ్మిది విమానాలు నడిచేవని, ప్రస్తుతం 20కి పైగా విమానాలు నడుస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!







