వేసవి సెలవులు.. ఒమన్ విమానాశ్రయాల్లో రద్దీ
- June 16, 2022
మస్కట్: వేసవి సెలవుల కోసం ఒమన్ నుండి బయటికి వెళ్లే వ్యక్తులతో విమానాశ్రయాల్లో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ విమాన సమయానికి ముందుగానే ఎయిర్ పోర్టుల్లోకి రావాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రయాణికులకు సూచించింది. ట్రావెల్ ఏజెంట్లు, ఎయిర్లైన్ ఉన్నతాధికారులు ముందుగానే విమానాశ్రయాలకు చేరుకోవాలని, తద్వారా పొడవైన క్యూలు, రద్దీని నివారించవచ్చని పేర్కొంది. వేసవి సెలవులు నేపథ్యంలో విమానాలకు మరింత డిమాండ్ ఉందని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ కంట్రీ మేనేజర్ మహ్మద్ ఆరిఫ్ చెప్పారు. మహమ్మారికి ముందు ఒమన్కు తొమ్మిది విమానాలు నడిచేవని, ప్రస్తుతం 20కి పైగా విమానాలు నడుస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







