3.5 మిలియన్ల యాంఫెటమైన్ మాత్రలు స్వాధీనం
- June 17, 2022
జెడ్డా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ వద్ద నిర్మాణ సామగ్రి రవాణాలో దాచి అక్రమంగా తరలిస్తున్న 3.5 మిలియన్లకు పైగా యాంఫెటమైన్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ముగ్గురు టర్కీ అనుమానితులను అరెస్టు చేశామని, వీరిలో ఇద్దరు రాజ్యంలో నివాసం ఉంటున్నారని, మూడో వ్యక్తి సందర్శకుల వీసాపై దేశానికి వచ్చాడని నార్కోటిక్స్ కంట్రోల్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి మేజర్ మహ్మద్ అల్-నుజైదీ తెలిపారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల, సౌదీ అధికారులు 403,000 కంటే ఎక్కువ మాత్రలను అక్రమంగా తరలించే కుట్రను భగ్నం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







