వేసవిలో జరిగే కార్ల అగ్నిప్రమాదాలు గురించి హెచ్చరించిన బహ్రెయిన్ ప్రభుత్వం
- June 22, 2022
బహ్రెయిన్: పశ్చిమ రిఫా లోని అల్ హజ్జియాత్ ప్రాంతంలో కార్లలో జరిగిన అగ్నిప్రమాదంలో భాగంగా మంటలను అదుపు చేసేందుకు సంభందిత శాఖలకు చెందిన 16 మంది సిబ్బంది మరియు నాలుగు సాయుధ వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి అని అంతర్గత మంత్రిత్వశాఖ సామాజిక మధ్యమాల ద్వారా తెలియజేసింది.
అగ్నిప్రమాదం జరగడానికి కార్ల నిర్వహణా లోపాలు ముఖ్య కారణం అని అధికారులు పేర్కొన్నారు.ఈ సంఘటతో అప్రమత్తమైన బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది.వేసవిలో ఎండ ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి కనుక కార్లు లేదా ఇతరత్రా వాహనాల నిర్వహణా లోపాలు కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'