వేసవిలో జరిగే కార్ల అగ్నిప్రమాదాలు గురించి హెచ్చరించిన బహ్రెయిన్ ప్రభుత్వం
- June 22, 2022
బహ్రెయిన్: పశ్చిమ రిఫా లోని అల్ హజ్జియాత్ ప్రాంతంలో కార్లలో జరిగిన అగ్నిప్రమాదంలో భాగంగా మంటలను అదుపు చేసేందుకు సంభందిత శాఖలకు చెందిన 16 మంది సిబ్బంది మరియు నాలుగు సాయుధ వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి అని అంతర్గత మంత్రిత్వశాఖ సామాజిక మధ్యమాల ద్వారా తెలియజేసింది.
అగ్నిప్రమాదం జరగడానికి కార్ల నిర్వహణా లోపాలు ముఖ్య కారణం అని అధికారులు పేర్కొన్నారు.ఈ సంఘటతో అప్రమత్తమైన బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది.వేసవిలో ఎండ ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి కనుక కార్లు లేదా ఇతరత్రా వాహనాల నిర్వహణా లోపాలు కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









