వేసవిలో జరిగే కార్ల అగ్నిప్రమాదాలు గురించి హెచ్చరించిన బహ్రెయిన్ ప్రభుత్వం
- June 22, 2022
బహ్రెయిన్: పశ్చిమ రిఫా లోని అల్ హజ్జియాత్ ప్రాంతంలో కార్లలో జరిగిన అగ్నిప్రమాదంలో భాగంగా మంటలను అదుపు చేసేందుకు సంభందిత శాఖలకు చెందిన 16 మంది సిబ్బంది మరియు నాలుగు సాయుధ వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి అని అంతర్గత మంత్రిత్వశాఖ సామాజిక మధ్యమాల ద్వారా తెలియజేసింది.
అగ్నిప్రమాదం జరగడానికి కార్ల నిర్వహణా లోపాలు ముఖ్య కారణం అని అధికారులు పేర్కొన్నారు.ఈ సంఘటతో అప్రమత్తమైన బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది.వేసవిలో ఎండ ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి కనుక కార్లు లేదా ఇతరత్రా వాహనాల నిర్వహణా లోపాలు కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!







