వేసవిలో జరిగే కార్ల అగ్నిప్రమాదాలు గురించి హెచ్చరించిన బహ్రెయిన్ ప్రభుత్వం
- June 22, 2022
బహ్రెయిన్: పశ్చిమ రిఫా లోని అల్ హజ్జియాత్ ప్రాంతంలో కార్లలో జరిగిన అగ్నిప్రమాదంలో భాగంగా మంటలను అదుపు చేసేందుకు సంభందిత శాఖలకు చెందిన 16 మంది సిబ్బంది మరియు నాలుగు సాయుధ వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి అని అంతర్గత మంత్రిత్వశాఖ సామాజిక మధ్యమాల ద్వారా తెలియజేసింది.
అగ్నిప్రమాదం జరగడానికి కార్ల నిర్వహణా లోపాలు ముఖ్య కారణం అని అధికారులు పేర్కొన్నారు.ఈ సంఘటతో అప్రమత్తమైన బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది.వేసవిలో ఎండ ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి కనుక కార్లు లేదా ఇతరత్రా వాహనాల నిర్వహణా లోపాలు కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







