భారత్ కరోనా అప్డేట్
- June 26, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 11,739 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 92,576 మందికి చికిత్స అందుతోంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.58 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 10,917 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,27,72,398కి చేరింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 3.25 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 86.07 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. గత 24 గంటల్లో 4,53,940 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇప్పటి వరకు మొత్తం
197.08 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







