సెల్ ఫోన్ కంపెనీపై మంత్రిత్వ శాఖ దాడులు
- June 26, 2022
కువైట్: ఫర్వానియాలోని ఒక సెల్ ఫోన్ కంపెనీపై వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు దాడి చేసి విస్తృత శ్రేణిలో ఉపయోగించిన గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఇదివరకే వాడిన సెల్ ఫోన్లను మరమ్మతులు చేసి.. కొత్తవిగా విక్రయించడానికి అసలు పెట్టెల్లో మళ్లీ ప్యాక్ చేసిన వాటిని బారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మోసానికి పాల్పడినట్లు కంపెనీపై అభియోగాలు నమోదు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ఇన్స్పెక్టర్లు చాలా రోజుల పాటు వెరిఫికేషన్, ఫాలో-అప్ తర్వాత కంపెనీ ప్రధాన కార్యాలయంలో దాడులు చేసి పెద్ద మొత్తంలో పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసిన స్టోర్లను గుర్తించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కంపెనీ ఇన్వాయిస్లను పరిశీలిస్తోంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







