భారత్ కరోనా అప్డేట్
- June 26, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 11,739 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 92,576 మందికి చికిత్స అందుతోంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.58 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 10,917 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,27,72,398కి చేరింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా, వారాంతపు పాజిటివిటీ రేటు 3.25 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 86.07 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. గత 24 గంటల్లో 4,53,940 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇప్పటి వరకు మొత్తం
197.08 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు







