ఘనంగా 'అన్నమయ్య గానామృతం'
- June 26, 2022
వంశీ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఇండియా మరియు శుభోదయం గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన అన్నమయ్య గానామృతం కార్యక్రమం అంతర్జాలంలో అద్భుతంగా నిర్వహించారు.శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 12 వ తరం వారసులు శ్రీమాన్ తాళ్లపాక కె రాఘవన్,ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర, వంశీ రామరాజు, సీతాపతి రావు పాల్గొన్నారు.ఖతార్ నుంచి ఆదిత్య, విశాల, పద్మజ, గౌరీ బొమ్మన,లలిత మరియు బెహరన్ నుంచి స్వాతి,నెథర్లాండ్ నుంచి నీరజ తమ గానాన్ని వినిపించారు.వంశీ రామరాజు మాట్లాడుతూ...ప్రపంచవ్యాప్తంగా అన్నమయ్య గాయనీగాయకులను ప్రోత్సహిస్తున్నామన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ







