సౌదీలో సెమిస్టర్ పరీక్షలు.. 5 మిలియన్ల స్టూడెంట్స్ హాజరు
- June 27, 2022
రియాద్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1443 AH సంవత్సరం మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు దాదాపు 4,980,229 మంది విద్యార్థు హాజరవుతున్నారు. ఇవి వచ్చే బుధవారం వరకు కొనసాగనున్నాయి. విద్యా మంత్రిత్వ శాఖా అధికారులు పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలల పాఠ్యాంశాలను సమీక్షించడానికి, వివిధ విభాగాలకు సమగ్ర మానసిక ప్రణాళికలను రూపొందించడానికి టైమ్టేబుల్ను తయారు చేయడంతో సహా, చివరి పరీక్షలకు బాగా సిద్ధం కావడానికి విద్యార్థులకు చిట్కాలు, సూచనలను "ట్విటర్"లో మంత్రిత్వ శాఖ అందుబాటులో పెట్టింది. తగినంత నిద్ర పోవాలని, ఒత్తిడికి గురికావద్దని, పాఠ్యాంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, ప్రతి పాఠానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి రివిజన్ చేయాలని విద్యార్థులకు మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







