మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో లేబర్ పరీక్షా కేంద్రం
- June 27, 2022కువైట్: కువైట్ లో పనిచేస్తున్న విదేశీ కార్మికుల యొక్క ఆరోగ్య వివరాలను తనిఖీ చేసేందుకు ఏర్పాటు చేసిన లేబర్ పరీక్షా కేంద్రాల వద్ద తాకిడి రాను రాను పెరుగుతున్న నేపథ్యంలో కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదివారం నుండి మిష్రెఫ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నూతన లేబర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నూతన కేంద్రం ఏర్పాటుతో ఇతర కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించగలదని భావిస్తున్నారు. ఈ నూతన కేంద్రం రోజుకు సుమారు 500 నుండి 700 మంది దాకా కేసులను స్వీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తు బుకింగ్ తేదీల ప్రకారం కొత్త కేంద్రంలో పరీక్షలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు