కోవిడ్ నాలుగో డోస్ ప్రకటించనున్న కువైట్
- June 27, 2022కువైట్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి తగ్గినప్పటికీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పలు దేశాలు కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాలు ఇప్పటికీ నిర్వహిస్తున్నాయి.అందులో భాగంగానే కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ సైతం తమ పౌరులకు కోవిడ్ నాలుగో డోస్ ఇవ్వడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
స్థానిక పత్రికల కథనం ప్రకారం, ఆరోగ్య మంత్రిత్వశాఖ విధి విధానాల ప్రకారం కోవిడ్ నాలుగో డోస్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.నాలుగో డోస్ ను వేసుకోవాలా వద్దా అనేది పౌరుల నిర్ణయం. అలాగే, మూడో డోస్ సమయంలో అనారోగ్యానికి గురైన వారు మాత్రం వేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు