తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వలసదారుడు స్వదేశానికి పయనం
- June 29, 2022
బహ్రెయిన్: 62 ఏళ్ళ వలస మహిళ, తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఓ వారం రోజుల్లో స్వదేశానికి పయనమవనున్నారు. రాధికా బైగనాథ్ అనే మహిళ ఏడాదిన్నరగా మంచానికే పరిమితయ్యారు అనారోగ్యం కారణంగా. ఆమె తన వైద్య చికిత్సను భారతదేశంలో కొనసాగించుకోనున్నారు. ఆమెకు 66 ఏళ్ళ భర్త మంగళ్ నంద్ కిషోర్, 11 ఏళ్ళ తనయుడు ప్రిన్స్ కుమార్ వున్నారు. రెండేళ్ళ క్రితం రాధికకు స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ఆమె వైద్య చికిత్స పొందుతున్నారు. సోషల్ వర్కర్ సుధీర్ తిరునిలాత్ తమకు సహకరించారని, సబు చిరామెల్ ఆఫ్ హోప్ బ్రహెయిన్ కూడా సాయం అందించిందనీ, స్వదేశానికి వెళ్ళబోతున్నామని రాధిక కుటుంబ సభ్యులు చెప్పారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







