తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వలసదారుడు స్వదేశానికి పయనం
- June 29, 2022
బహ్రెయిన్: 62 ఏళ్ళ వలస మహిళ, తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఓ వారం రోజుల్లో స్వదేశానికి పయనమవనున్నారు. రాధికా బైగనాథ్ అనే మహిళ ఏడాదిన్నరగా మంచానికే పరిమితయ్యారు అనారోగ్యం కారణంగా. ఆమె తన వైద్య చికిత్సను భారతదేశంలో కొనసాగించుకోనున్నారు. ఆమెకు 66 ఏళ్ళ భర్త మంగళ్ నంద్ కిషోర్, 11 ఏళ్ళ తనయుడు ప్రిన్స్ కుమార్ వున్నారు. రెండేళ్ళ క్రితం రాధికకు స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ఆమె వైద్య చికిత్స పొందుతున్నారు. సోషల్ వర్కర్ సుధీర్ తిరునిలాత్ తమకు సహకరించారని, సబు చిరామెల్ ఆఫ్ హోప్ బ్రహెయిన్ కూడా సాయం అందించిందనీ, స్వదేశానికి వెళ్ళబోతున్నామని రాధిక కుటుంబ సభ్యులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







