తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వలసదారుడు స్వదేశానికి పయనం
- June 29, 2022
బహ్రెయిన్: 62 ఏళ్ళ వలస మహిళ, తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. ఆమె ఓ వారం రోజుల్లో స్వదేశానికి పయనమవనున్నారు. రాధికా బైగనాథ్ అనే మహిళ ఏడాదిన్నరగా మంచానికే పరిమితయ్యారు అనారోగ్యం కారణంగా. ఆమె తన వైద్య చికిత్సను భారతదేశంలో కొనసాగించుకోనున్నారు. ఆమెకు 66 ఏళ్ళ భర్త మంగళ్ నంద్ కిషోర్, 11 ఏళ్ళ తనయుడు ప్రిన్స్ కుమార్ వున్నారు. రెండేళ్ళ క్రితం రాధికకు స్ట్రోక్ వచ్చింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం విషమించింది. సల్మానియా మెడికల్ కాంప్లెక్సులో ఆమె వైద్య చికిత్స పొందుతున్నారు. సోషల్ వర్కర్ సుధీర్ తిరునిలాత్ తమకు సహకరించారని, సబు చిరామెల్ ఆఫ్ హోప్ బ్రహెయిన్ కూడా సాయం అందించిందనీ, స్వదేశానికి వెళ్ళబోతున్నామని రాధిక కుటుంబ సభ్యులు చెప్పారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







