వీసా ఉల్లంఘనులు పెరగడంతో విజిట్ వీసా నిలిపివేత
- June 29, 2022
కువైట్: టూరిస్ట్ మరియు ఫ్యామిలీ విజిట్ వీసాలను నిలిపివేయడానికి కారణాన్ని కువైట్ వెల్లడించింది. వీసా ఉల్లంఘనుల సంఖ్య పెరగడం వల్లే నిలిపివేత అమలు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత కొద్ది నెలలుగా దేశంలోకి వచ్చిన పలువురు, తిరిగి దేశం విడిచి వెళ్ళలేదని తెలుస్తోంది. సుమారు 20,000 మంది వీసా ఉల్లంఘనలు వున్నట్లు తెలుస్తోంది. 2022లో మొత్తంగా విజిట్ మరియు టూరిస్ట్ వీసాల ద్వారా వచ్చినవారి సంఖ్య 70,000గా వుంది. అయితే, ఎలక్ట్రానిక్ వీసాల విషయంలో నిలిపివేత లేదని అథారిటీస్ చెబుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







