వీసా ఉల్లంఘనులు పెరగడంతో విజిట్ వీసా నిలిపివేత
- June 29, 2022
కువైట్: టూరిస్ట్ మరియు ఫ్యామిలీ విజిట్ వీసాలను నిలిపివేయడానికి కారణాన్ని కువైట్ వెల్లడించింది. వీసా ఉల్లంఘనుల సంఖ్య పెరగడం వల్లే నిలిపివేత అమలు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత కొద్ది నెలలుగా దేశంలోకి వచ్చిన పలువురు, తిరిగి దేశం విడిచి వెళ్ళలేదని తెలుస్తోంది. సుమారు 20,000 మంది వీసా ఉల్లంఘనలు వున్నట్లు తెలుస్తోంది. 2022లో మొత్తంగా విజిట్ మరియు టూరిస్ట్ వీసాల ద్వారా వచ్చినవారి సంఖ్య 70,000గా వుంది. అయితే, ఎలక్ట్రానిక్ వీసాల విషయంలో నిలిపివేత లేదని అథారిటీస్ చెబుతున్నాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి