బహ్రెయిన్ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకుడు
- June 30, 2022
బహ్రెయిన్: విజిట్ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహ్రెయిన్ విమానాశ్రయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు.నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి తండాకు చెందిన బనావత్ చక్రవర్తి తేది: 27.06.2022 నాడు 'గల్ఫ్ ఎయిర్' ఫ్లైట్ GF-275 ద్వారా హైదరాబాద్ నుండి బహ్రెయిన్ కు వెళ్ళాడు.విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు.
సహాయం కోసం యువకుడి తండ్రి మోజీరాం స్థానిక నాయకుడు పట్కూరి తిరుపతి రెడ్డిని సంప్రదించాడు.విషయం తెలిసిన టిపిసిసి ఎన్నారై సెల్-గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి... యువకున్ని రక్షించాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి,ఇండియన్ ఎంబసీ,తెలంగాణ సిఎంఓ,ఎంపీ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







