బహ్రెయిన్ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకుడు
- June 30, 2022
బహ్రెయిన్: విజిట్ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహ్రెయిన్ విమానాశ్రయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు.నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి తండాకు చెందిన బనావత్ చక్రవర్తి తేది: 27.06.2022 నాడు 'గల్ఫ్ ఎయిర్' ఫ్లైట్ GF-275 ద్వారా హైదరాబాద్ నుండి బహ్రెయిన్ కు వెళ్ళాడు.విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు.
సహాయం కోసం యువకుడి తండ్రి మోజీరాం స్థానిక నాయకుడు పట్కూరి తిరుపతి రెడ్డిని సంప్రదించాడు.విషయం తెలిసిన టిపిసిసి ఎన్నారై సెల్-గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి... యువకున్ని రక్షించాలని కోరుతూ ట్విట్టర్ ద్వారా విదేశాంగ మంత్రి,ఇండియన్ ఎంబసీ,తెలంగాణ సిఎంఓ,ఎంపీ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







