కువైట్ లో కోవిడ్ వ్యాక్సిన్ నాల్గవ డోస్
- July 04, 2022
కువైట్: అర్హులైన వారందరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కోవిడ్-19 వ్యాక్సిన్ నాల్గవ డోస్ తీసుకోవలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మూడో డోస్ తీసుకున్న తర్వాత నాలుగు నెలలు పూర్తయిన వారు నాలుగో డోస తీసుకోవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారందరికీ, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన 12 - 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారందరికీ నాల్గవ డోస్ ఇవ్వనున్నట్ల తెలిపారు. అలాగే 12 ఏళ్లు పైబడిన వారు ఇంకా వ్యాక్సిన్ డోస్ తీసుకోకపోతే మొదటి బూస్టర్ డోస్ తీసుకోవాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









