రాన్సమ్ వేర్ దాడుల నివారణకు అప్డేట్ చేసుకోండి
- July 05, 2022
కువైట్: మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు, ప్రత్యేకంగా ఇమెయిల్ సిస్టమ్కు అవసరమైన భద్రతా అప్డేట్లను చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పిలుపునిచ్చింది. హానికరమైన లాక్బిట్ రాన్సమ్ వేర్ (ransomware) దాడులకు ప్రస్తుత సాఫ్ట్ వేర్ అనుకూలంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









