రాన్సమ్ వేర్ దాడుల నివారణకు అప్డేట్ చేసుకోండి
- July 05, 2022
కువైట్: మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు, ప్రత్యేకంగా ఇమెయిల్ సిస్టమ్కు అవసరమైన భద్రతా అప్డేట్లను చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పిలుపునిచ్చింది. హానికరమైన లాక్బిట్ రాన్సమ్ వేర్ (ransomware) దాడులకు ప్రస్తుత సాఫ్ట్ వేర్ అనుకూలంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అవగాహన కల్పించేలా ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..