ఈద్ రద్దీ.. మావలే సెంట్రల్ మార్కెట్ పని గంటలు పొడిగింపు
- July 05, 2022
మస్కట్: ఈద్ అల్ అదా రద్దీ నెలకొన్న వేళ కూరగాయలు, పండ్ల కోసం మావాలే సెంట్రల్ మార్కెట్ పని గంటలను మస్కట్ మునిసిపాలిటీ పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయదారులు, వినియోగదారుల కోసం మార్కెట్ తెరిచి ఉంటుందని తెలిపింది. పొడిగించిన పని గంటలు శుక్రవారం(జూలై 9) వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈద్ అల్ అదా షాపింగ్ను సులభతరం చేయడానికి పని గంటలు పొడిగించబడ్డాయని పేర్కొన్నారు. హోల్సేల్ వ్యాపారులు గేట్ నంబర్ 1 నుండి.. వ్యక్తిగత వినియోగదారులు గేట్ నంబర్ 2ను వినియోగించోవాలని కోరింది. ఈద్ అల్ అధా మొదటి, రెండవ రోజున మార్కెట్ మూసివేయబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







