ఈద్ రద్దీ.. మావలే సెంట్రల్ మార్కెట్ పని గంటలు పొడిగింపు
- July 05, 2022
మస్కట్: ఈద్ అల్ అదా రద్దీ నెలకొన్న వేళ కూరగాయలు, పండ్ల కోసం మావాలే సెంట్రల్ మార్కెట్ పని గంటలను మస్కట్ మునిసిపాలిటీ పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయదారులు, వినియోగదారుల కోసం మార్కెట్ తెరిచి ఉంటుందని తెలిపింది. పొడిగించిన పని గంటలు శుక్రవారం(జూలై 9) వరకు కొనసాగుతాయని పేర్కొంది. ఈద్ అల్ అదా షాపింగ్ను సులభతరం చేయడానికి పని గంటలు పొడిగించబడ్డాయని పేర్కొన్నారు. హోల్సేల్ వ్యాపారులు గేట్ నంబర్ 1 నుండి.. వ్యక్తిగత వినియోగదారులు గేట్ నంబర్ 2ను వినియోగించోవాలని కోరింది. ఈద్ అల్ అధా మొదటి, రెండవ రోజున మార్కెట్ మూసివేయబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







